పుష్కర కాలం నాటి ఇన్నింగ్స్‌.. చిరస్మరణీయం
న్న్యూఢిల్లీ: భారత‌ క్రికెట్‌ జట్టు తరఫున 24 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన మాస్టర్‌ బ్లాస్టర్‌  సచిన్‌ టెండూల్కర్‌ . టెస్టులు (200 మ్యాచ్‌లు–15,921 పరుగులు), వన్డేల్లో (463 మ్యాచ్‌లు–18,426 పరుగులు) అత్యధిక పరుగుల ఘనతలు సహా ఎన్నో ప్రపంచ రికార్డులు తిరగ రాశాడు. 2013 నవంబరు 16న అంతర్జాతీయ క్రికెట్‌క…
‘ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పది’
హైదరాబాద్‌:   కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)  వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని చిలుకూరి బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకులు  రంగరాజన్‌  సమర్ధించారు. ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తిరుమలతో పాటు ప్రధాన ఆలయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేస్తూ ఏపీ  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం …
తమిళనాడు ప్రభుత్వంపై రజనీ ప్రశంసలు
చెన్నై : కరోనావైరస్‌( కోవిడ్‌-19)ను కట్టడికి తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సూపర్‌ స్టార్‌  రజనీకాంత్‌  హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనావైరస్ కట్టడి చేయడంపై ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీటర్‌ వేదికగా తమిళ ప్ర…
వాట్సాపే అమ్మ..!
ప్రకాశం, పొదిలి:  ఆడుకుంటూ తప్పిపోయిన బాలుడుని పోలీసులు  వాట్సాప్‌  ద్వారా సమాచారం అందించి తల్లికి అప్పగించిన ఘటన బుధవారం పట్టణంలో చోటు చేసుకుంది. కాకర్ల మల్లీశ్వరి, మాలకొండయ్య దంపతుల కుమారుడు హర్షకుమార్‌కు నాలుగు సంవత్సరాలు. వీరు ప్రకాశ్‌ నగర్‌లో ఉంటారు. బుధవారం తల్లి ఇంటి పనుల్లో ఉండగా, హర్షకుమార…
నల్లగొండ ఈగల్స్‌ విజయం
హైదరాబాద్‌: తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌ టోర్నమెంట్‌లో నల్లగొండ ఈగల్స్‌ జట్టు విజయం సాధించింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో నల్లగొండ ఈగల్స్‌ 43–36తో గద్వాల్‌ గ్లాడియేటర్స్‌ను ఓడించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే ధాటిగా ఆడిన నల్లగొండ ఈగల్స్‌ జట్టు తొలి అ…
నైట్‌ సెంచరీ: ఇంగ్లండ్‌ భారీ విజయం
కాన్‌బెర్రా: కెప్టెన్‌ హెథర్‌ నైట్‌ (66 బంతుల్లో 108 నాటౌట్‌; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీ... నటాలీ షివెర్‌ (52 బంతుల్లో 59 నాటౌట్‌; 8 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీ చేయడంతో మహిళల టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ జట్టు తొలి విజయం నమోదు చేసింది. థాయ్‌లాండ్‌ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో …